రేపు హైదరాబాదులో టీఆర్ఎస్ ప్లీనరీ

293

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాదులో హైటెక్ సిటీలో జరగనున్నాయి ఈ నేపథ్యంలో లో పోలీసులు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి సైబర్ టవర్స్ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సి ఓ డి జంక్షన్, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అలాగే గే కొండాపూర్ ఆర్ సి పురం చందానగర్ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు బీహెచ్ఈఎల్ నల్లగండ్ల హెచ్ సి యు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఆఫీస్ పేట మియాపూర్ కొత్తగూడెం నుంచి సైబర్ టవర్స్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు రోలింగ్ హిల్స్ ఐక్య ఇనార్బిట్ మాల్ నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు ఇప్పటికే హైదరాబాద్ మొత్తం టిఆర్ఎస్ పార్టీ జెండాలతో హోర్డింగ్ ల తో గులాబీ మయంగా మారింది

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి