25.5 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణరైతులకు శిక్షణ తరగతులు

రైతులకు శిక్షణ తరగతులు

రైతులకు శిక్షణ తరగతులు

సంగారెడ్డి: 11 యదార్థవాది ప్రతినిది

* శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ..

సంగారెడ్డి జిల్లాలో వాటర్‌ సంస్థ అద్వర్యంలో జహీరాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు క్షేత్ర స్థాయిలో బుదవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో శాస్త్రవేత్త సురేష్‌ దడిగే మాట్లాడుతూ కంది, పత్తి పంటలకు సేంద్రియ ఎరువులు, చిడపురుగుల నివారణ, దశపరని, పంచగావ్వ, ఘన. ద్రవ జీవామృతం వాడాలని తక్కువ పెట్టుబడితో అదిక లాబాలు ఆశించావచని రైతులకు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో రమేష్ స్నేహాలత, వాటర్‌ సంస్థ మేనేజర్‌ రవి ప్రసాద్‌, నాగూర్‌కే సర్పంచ్‌ నీలమ్మఇరప్పా, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, వసుందర సేవక్‌ గుండప్ప, రైతులు నర్శప్పు, శర్షప్పు పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్