21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణవానరులతో జంకుతున్నా..ప్రజలు

వానరులతో జంకుతున్నా..ప్రజలు

వానరులతో జంకుతున్నా..ప్రజలు

హుస్నాబాద్: 12 యదార్థవాది ప్రతినిది

* గుంపుగా వస్తున్న వానరులు..

హుస్నాబాద్ పట్టణ ప్రజలకు వానరులతో జంకుతున్నారు..తెరచివున్న ఇండ్లలోకి దూరి చిన్న పిల్లలను, మహిళలను బెదిరిస్తూ నాన రాబాస చేస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పట్టణంలో కోతుల బెడుదను నివారించే ప్రయత్నం చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు.. పట్టణ శివారు లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అందులో కోతుల కోసం పండ్ల మొక్కలను పెంచితే వాటి బెడద కాస్త తప్పుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్