22.3 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణవిదులనుండి ప్రిన్సిపాల్, వాచ్ మెన్ తొలగింపు

విదులనుండి ప్రిన్సిపాల్, వాచ్ మెన్ తొలగింపు

విదులనుండి ప్రిన్సిపాల్, వాచ్ మెన్ తొలగింపు

సిరిసిల్ల: 8 జనవరి యదార్థవాది

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామ ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి, వాచ్ మెన్ రామస్వామి విదులనుండి తొలగించారు. ఈ మేరకు కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న ఆదేశాలు ఇచ్చరు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్