విదులనుండి ప్రిన్సిపాల్, వాచ్ మెన్ తొలగింపు
సిరిసిల్ల: 8 జనవరి యదార్థవాది
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామ ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి, వాచ్ మెన్ రామస్వామి విదులనుండి తొలగించారు. ఈ మేరకు కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న ఆదేశాలు ఇచ్చరు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.