విద్యార్థుల ధర్నా..
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
నిజామాబాద్ 30 డిసంబర్
ఆర్మూర్ లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, విద్యార్థులు సమస్యలు పర్ష్కరించాలని శుక్రవారం ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయంలో ధర్నా నిర్వహించిరు. ఏఐఎస్ఎఫ్ సుబోధ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకయిలు 3200 కోట్ల విడుదల చేయక పోవడంతో పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులలు, సొంత భవనాలు కేటాయించాలని ఆర్మూర్ డివిజన్ లో SC. ST.BC సంక్షేమ హాస్టల్స్ కూడా సొంత భవనాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సోనియా, మమత,అంజలి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





