27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణవిధుల పట్ల నిర్లక్షం వహించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న : పోలీస్ కమీషనర్

విధుల పట్ల నిర్లక్షం వహించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న : పోలీస్ కమీషనర్

విధుల పట్ల నిర్లక్షం వహించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న : పోలీస్ కమీషనర్

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎ.వరప్రసాద్ సస్సెండ్ చేసిన పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం
నిజామాబాద్ జిల్లా పర్యటన నేపద్యంలో బందోబస్తు నిర్వహణ బాగంగా శ్రీ రామ గార్డెన్స్ లో ఇతర జిల్లాల నుండి వచ్చే సిబ్బందికి లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. విధులు పట్ల నిర్లక్షం వహించి దగ్గరలోని మద్యం దుకాణంలో మద్యం సేవించి కొందరితో కొట్లాట పెట్టుకోవడంపై పై అధికారుల దృష్టికి రావడంతో క్రమ శిక్షణ చర్యలలో భాగంగా ఆదివారం కానిస్టేబుల్ నస్సెండ్ చేస్తు ఉత్తర్వులు జారి చేసిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ జారీచేశాసి తదుపరి పూర్తిస్థాయి ఎంక్వయిరీ కోసం టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి రాజశేఖర్ రాజు ఏర్పాటు చేయడం జరిగింది. విధుల నిర్లక్షం సహించేదిలేదని కమీషనర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్