22.5 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్

‌యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోయింది..ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు. లాడిల్‌లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరిని తొలుత స్టీల్‌ ప్లాంట్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్