సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి..
విశాఖపట్టణం: 12 యదార్థవాది ప్రతినిది
విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గంలో పార్టీ వైసిపి కార్పొరేటర్, కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె కె రాజు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలా అందుతుందని అడిగితెలుసుకున్నారు. రాష్టంలో జగన్ అన్న చేసే అన్ని కర్యక్రమాలను ప్రజలకు తిసికేల్లె బాద్యత మనమిదేవుందని, ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త వార్డ్ సచివాలయంలో ఉండి ప్రజల అవసారాలు తెలుసుకొని, అంకిత భావంతో పని చేయలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్లు బాణాల శ్రీనివాసరావు, కంపా హనుక్, అల్లు శంకర రావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ బర్కత్ అలి, కె.అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
