దీపావళి సందర్భంగా సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తులతో కనువిందు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులు అభయ్ రామ్ , భార్గవ్ రామ్ దీపావళి జరుపుకున్నారు. సాయి పల్లవి పసుపురంగు చీరలో ఆకట్టుకుంటోంది . రాశి, క్రికెటర్ పుజారా, దినేష్ , కార్తీక్ కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపారు.