34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణస్వచ్ఛభారత్ తోనే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

స్వచ్ఛభారత్ తోనే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

స్వచ్ఛభారత్ తోనే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

చెత్త రహిత దేశంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. మాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని భారతదేశంలోని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలంటూ మోదీ పిలుపుతో ఆదివారం హుస్నాబాద్ పట్టణం బిజెపి అధ్యక్షుడు బత్తుల శంకర్ ఆధ్వర్యంలో ప్రజలు యువకులు ఎంఈఓ కార్యాలయం లోని పిచ్చి మొక్కలు గడ్డి చెత్తాచెదారం తీశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరై కార్యకర్తలతో పాటు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ నేడు గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత వైపు పయనిస్తూ స్వచ్ఛ సర్వేక్షలో ముందుకు సగుడమని, మనం నివసించే ఇంల్లు గల్లిలలో పరిశుభ్రంగా ఉంచాడం వల్ల ఆరోగ్యాలు మన జీవన విధానంలో కూడా మార్పు వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, జిల్లా కోశాధికారి కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణు యాదవ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి రవి, తోట సమ్మయ్య, గాదాసు రాంప్రసాద్, బోగా మహేష్కర్, బొప్పిశెట్టి భీమేశ్వర్, వేల్పుల నాగార్జున్, ఎగ్గోజు రాజు, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, లకవత్ శారద, పెందోట భూశంకరాచారీ, లక్ష్మయ్య, బుర్ర రాజు, నారోజు నరేష్, ఎర్రోజు సాయికృష్ణ, అశోక్, అంజి, ప్రభాస్, భగవాన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్