స్వామివారికి స్వర్ణ కిరీటం..

242

స్వామివారికి స్వర్ణ కిరీటం..
సిద్దిపేట: 2 జనవరి
సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సోమవారం ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నా స్థానిక మంత్రి హరీష్ రావు.. స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.. తెల్లవారుజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి