హుజురాబాద్ లో రాత్రి 7 గంటల వరకు 80 6.3 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో లో 80 4.5 శాతం పోలింగ్ నమోదైంది అయితే పోలింగ్ ముగిసినప్పటికీ పలుచోట్ల క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరారు. ఇల్లంతకుంట లో పోలింగ్ కొనసాగుతుంది ఉదయం అక్కడ అ ఈవీఎంలు వ్రాయడంతో పిల్లలకు వెళ్లిన ఓటర్లు ముగింపు వేలకు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.