27.8 C
Hyderabad
Thursday, July 31, 2025
హోమ్హైదరాబాద్హైదరాబాద్ కి మరో అగ్రశ్రేణి సంస్థ...

హైదరాబాద్ కి మరో అగ్రశ్రేణి సంస్థ…

ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచ స్థాయి నెట్వర్క్ సంస్థ ప్లగ్ అండ్ సెంటర్ హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలో తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రవాణా, IoT, ఇంధనం మౌలిక వసతులకు సంబంధించిన ఈకో సిస్టం పై దృష్టి పెడతామన్నారు. అండ్ సెంటర్ సిలికాన్ వ్యాలీ సహా 35 దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్