తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు 1130 లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నియామకాల్లో నెట్ పీహెచ్డీ అభ్యర్థుల కు మొదటి ప్రాధాన్యం ఇవ్వనుండగా, తర్వాత పీజీ పూర్తి చేసినవారికి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విద్యా శాఖ ఇవ్వనుంది.