154వ మహాత్మా గాంధీ జయంతి
మెదక్ యదార్థవాది ప్రతినిది
154వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ మాహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నర్సాపూర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, OBC బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాపగారి పెద్ద రమేష్ గౌడ్, బిజెపి ఎస్సీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, మాజీ సర్పంచ్ నగేష్, కంది ప్రభాకర్, మరియు తదితరులు పాల్గొన్నారు.