20.7 C
Hyderabad
Wednesday, January 28, 2026
హోమ్తెలంగాణ90% దాటుతుందని విశ్లేషకుల అంచనా.

90% దాటుతుందని విశ్లేషకుల అంచనా.

హుజూరాబాద్ నియోజకవర్గం లో లో ఐదు మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోలింగ్ బూత్ పరిశీలించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా ఈసారి నియోజకవర్గంలో పోలింగ్ శాతం 90% దాటుతుందని అంచనాకు విశ్లేషకులు వస్తున్నారు 2018లో 84 .5% పోలింగ్ నమోదైంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్