కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిసి వైసిపి పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషను టిడిపి నేతలు కనక మేడల కిష్టప్ప కోరారు.
ఆంధ్రాలో వైసిపి గుర్తింపు రద్దు చేయాలి…
RELATED ARTICLES