తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు . ఈ మేరకు ఈ నెల 4 ,5 తేదీల్లో రోమ్ లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందినట్లు తెలిపారు . ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ గ్లోబల్ అంశంపై యునైటెడ్ నేషన్స్ ఆహ్వానంలో పేర్కొన్నట్లు తెలిపారు.