కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రధానం చేశారు.
ఐదుగురికి ఖేల్ రత్న సహా 74 అవార్డులను బహుకరించారు. హాకీ క్యాప్టెన్ రాణి రాంపాల్, రెజ్లర్, వినేష్, తంగా వీలు వేలు మరియప్పన్ ఏ రత్న అవార్డు పొందారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్యా పాత్ర విజేత లవ్ లీ నా, క్రికెటర్ ఇషాంత్ శర్మ,, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఆర్చర్ అతను దాస్, షట్లర్ సాత్విక్, చిరాజ్ అర్జున్ అవార్డులు అందుకున్నారు.
జాతీయ క్రీడా అవార్డులు ప్రధానం…
RELATED ARTICLES