18.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు పెంపు...

డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు పెంపు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించింది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్నీ తెలిపారు. బీఏ , బీకాం , బీఎస్సీ, ఎంబీఏ, బి ఎల్ ఐ సీ,ఎం,ఎల్, ఐ సీ , పీజీ డిప్లమా సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 11 వరకు లేట్ ఫీ 200 చెల్లించి ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7382 929570 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్