హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇ అంజాద్బాష ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 1 నుంచి 2022 జనవరి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు తెలిపారు 65 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని పాస్పోర్టు కాలపరిమితి 2022 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని చెప్పారు పూర్తి సమాచారం భారత్ హజ్ కమిటీ వెబ్సైట్ హజ్ కమిటీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లో లో పొందవచ్చు అని సూచించారు.
హజ్ యాత్ర కు దరఖాస్తు చేసుకోండి…
RELATED ARTICLES