2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న ఈటెలరాజేందర్ కు తన సమీప ప్రత్యర్థి ముదశాని దామోదర్ రెడ్డి పై 19,619 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2008లో ఇదే నియోజకవర్గం నుండి
ఈటెల 22,284 ఓట్ల మెజారిటీ తో ఇదే ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ పై గెలుపొందారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో 2009లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి రాజేందర్ సమీప ప్రత్యర్థి కృష్ణమోహన్ వకులాభరణంపై 15,035 మెజారిటీ తో గెలుపొందారు. తదనంతరం జరిగిన 2010 ఎన్నికల్లో
హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఈటెల రాజేందర్ (93026) కు ప్రత్యర్థి
ముద్దసాని పై 13799 మెజారిటీ వచ్చింది. కాగా 2014 లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ (95315) కు కేతిరి సుదర్శన్ రెడ్డి(38278) పై మెజారిటీ 57,037 లభించింది. అనంతరం 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి
ఈటల రాజేందర్( 104840) కు
కౌశిక్ రెడ్డి (61121) పై 43719
మెజారిటీ దక్కింది.
2004:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 68393.
ముద్దసాని దామోదర్ రెడ్డి: 48774.
మెజారిటీ: 19619.
2008:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 54092
ముద్దసాని దామోదర్ రెడ్డి: 31808.
మెజారిటీ: 22,284.
2009 :
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెలరాజేందర్ : 56752
కృష్ణమోహన్ వకులాభరణం: 41717.
మెజారిటీ: 15,035.
2010:
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెల రాజేందర్: 93026
ముద్దసాని: 13799
మెజారిటీ: 79227.
2014:
హుజూరాబాద్:
ఈటెల రాజేందర్: 95315
కేతిరి సుదర్శన్ రెడ్డి : 38278
మెజారిటీ: 57,037.
2018
హుజూరాబాద్:
ఈటల రాజేందర్ : 104840
కౌశిక్ రెడ్డి: 61121.
మెజారిటీ: 43719.