నర్సింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీపావళి సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు వెలుగులు నింపే ప్రకటన చేసింది ఆ విద్యార్థుల మూడు గంటలకు పైగా పెంచింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. స్టైఫండ్ పెంపుదల వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు ఈ పెంపుదల నర్సింగ్ స్కూల్ నిమ్స్ లో చదువుతున్న జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు వర్తించనుంది.