30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణనర్సింగ్ విద్యార్థులకు శుభవార్త...

నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త…

నర్సింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీపావళి సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు వెలుగులు నింపే ప్రకటన చేసింది ఆ విద్యార్థుల మూడు గంటలకు పైగా పెంచింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. స్టైఫండ్ పెంపుదల వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు ఈ పెంపుదల నర్సింగ్ స్కూల్ నిమ్స్ లో చదువుతున్న జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు వర్తించనుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్