దీపావళి సందర్భంగా గుజరాత్ సూరత్ లోని. అలయన్స్ కంపెనీ తన ఉద్యోగస్తులను సర్ ప్రైజ్ చేసింది. ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లను ఇచ్చింది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ సుభాష్ ద్దవారు తెలిపారు.
దీపావళి సందర్భంగా గుజరాత్ సూరత్ లోని. అలయన్స్ కంపెనీ తన ఉద్యోగస్తులను సర్ ప్రైజ్ చేసింది. ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లను ఇచ్చింది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ సుభాష్ ద్దవారు తెలిపారు.