30.2 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఐదవ రోజు రాజధాని రైతుల పాదయాత్ర.....

ఐదవ రోజు రాజధాని రైతుల పాదయాత్ర…..

రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. తిక్కిరెడ్డిపాలెం నుంచి ఐదో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పెదనందిపాడు వరకు యాత్ర సాగనుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం లో 5వ రోజు పాదయాత్ర కొనసాగనుంది. నాలుగు రోజులుగా యాభై నాలుగు కిలోమీటర్ల వరకు రైతులు పాదయాత్రలో నడిచారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్