అమరావతి నేర రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర శనివారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. న్యాయ స్థానం నుండి దేవస్థానం పేరిట చేపట్టిన ఈ యాత్ర ఇవ్వాళ ప్రకాశం జిల్లాలో ప్రవేశించనుంది. మూడు రాజధానులు సి ఆర్ డి ఎ రద్దు కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ యాత్ర పెదనందిపాడు లో ప్రారంభమై 14 కిలోమీటర్ల మేర సాగింది ఇవ్వాలా పర్చూరులో ముగియనుంది.
నేడు ప్రకాశం జిల్లాలో కి మహాపాదయాత్ర …
RELATED ARTICLES