25.9 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణగాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం...

గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం…

గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ,పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, ఏఐసిసి కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ,ఇ ఎస్ ఐ సి సి కార్యదర్శి చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్