34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణదేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం..బీఆర్ఎస్ పార్టి

దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం..బీఆర్ఎస్ పార్టి

దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం..బీఆర్ఎస్ పార్టి

నిజామాబాద్ 24 డిసెంబర్ 22

తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధించాలని చూస్తుంది.

భారత దేశమంతటా తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నారు.

రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పాలన ఆకర్షితులై నిజాంబాద్, బాల్కొండ నియోజకవర్గంలోని బిజెపి, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం మొదలైంది, దేశం బాగు కోసం సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు టిఆర్ఎస్ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారని, తెలంగాణ తరహా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, కుల వృత్తుల ప్రోత్సాహం ఎన్నో సంక్షేమ పథకాల ను అన్ని రాసి రాష్ట్రాలలో అమలు జరిగలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. తెలంగాణ బిజెపి నేతలకు రాజకీయం తప్ప ఇక్కడి ప్రజల బాగు పట్టదని అన్నారు. కాంగ్రెస్ బిజెపితో ప్రజలు విస్క్ పోయారని రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభావం ఉంటుందని ” అబ్ కి బార్ కిసాన్ సర్కా ర్” అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, వినోద్, శ్రీకాంత్, రాజశేఖర్, షేక్ కరీం పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్