28.6 C
Hyderabad
Thursday, September 18, 2025
హోమ్తెలంగాణడబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం తగదు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం తగదు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం తగదు.

యాదాద్రి భువనగి 24 డిసంబర్ 22

అర్హులకు ఇల్లు కేటాయించకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం..

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యంతో అర్హులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మండల కార్యనిర్వహక అధ్యక్షులు ఎరుకల వెంకటేష్ శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామసభలో అర్హులను కాకుండా అనర్హులను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుందని, సంబంధిత శాఖల అధికారులు. ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి అర్హులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ మండల అధ్యక్షుడు తలారి అశోక్, కోట సురేష్ తదితరులున్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్