
ఈజీఎస్ నిధులు 12 లక్షల విడుదల..
జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో మరుగుదొడ్ల పనులు ప్రారంభించిన ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్..
హుస్నాబాద్ 26 డిసంబర్
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో ఈజీఎస్ నిధుల తో 12 లక్షలతో మరుగుదొడ్ల,కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు సోమవారం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ప్రారంభించరు. టాయిలెట్లకు మూడు లక్షల నలభై వేలు, కాంపౌండ్ వాల్ లక్ష రూపాయలు మంజూరు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు గ్రామ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, మాజీ ఎంపిటిసి కొక్కుల రమేష్,తాటిపాముల శ్రీనివాస్, చింతల బాలనర్స్, బిక్కయనాయక్ ఏడబోయిన కనకయ్య తదితరులు పాల్గొన్నారు.







