21.7 C
Hyderabad
Thursday, October 16, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల..

సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల..

సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల…

హైదరాబాద్‌ 27 డిసంబర్

పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్‌ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేది వరకు వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని రద్దీ గల ప్రాంతాలకు నడుస్తున్నాయని తెలిపింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్