21.7 C
Hyderabad
Tuesday, March 10, 2026
హోమ్తెలంగాణమానవసేవే మదవసేవా...

మానవసేవే మదవసేవా…

మానవసేవే మదవసేవా…

దుబ్బాక 28 డిసంబర్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బుధవారం సల్కం మల్లేశం యాదవ్ 400 వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లేశం యాదవ్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నావంతు సహాయంగా వాటర్ క్యాన్లు పంపినిచేయడం జరిగిందని, స్వంత గ్రామానికి సహాయం చేయడం నాకెంతో తృప్తిని ఇస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్