మన బడి పథకాన్నిదిక్సూచిలా నిలపాలన్న…జిల్లా కలెక్టర్

260

మన బడి పథకాన్నిదిక్సూచిలా నిలపాలన్న…జిల్లా కలెక్టర్

సిద్దిపేట 28 డిసంబర్

సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గజ్వేల్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ ల, నిర్మాణ ఏజెన్సీలతో పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంన్ని అన్ని రంగాలలో మున్డుంచమని, మన ఊరు మన బడి పథకంతో పాఠశాలల అభివృద్ధి చేసి రాష్టానికే ఆదర్శం గా నిలిచేలా పనిచేయ్యాలని అధికారులనకు కలెక్టర్ తెలిపారు. ఈ పథకంలో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లు వేగంగా పూర్తిచేసి కలర్స్ వేయాలని, ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో అన్ని పనులు పూర్తీ చెసుకుని జనవరి మొదటి వారంలో ప్రారంభించడానికి సిద్దం చెయ్యాలని, కొండపాక మండలంలో పథకం అమలుకు పాఠశాలలను పర్యవేక్షణ చెయ్యాలని, ఈడబ్లుఐడిసి ఈఈ, డిఈ లకు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి