
ఐపీఎస్ పోస్టింగ్ లో తెలంగాణకు అన్యాయం:రేవంత్
హైదరాబాదు 29 డిసంబర్
ఐపీఎస్ ల పోస్టింగ్ లలో తెలంగాణకు అన్యాయం జరగడం పై ట్విట్టర్ వేదికగాపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. స్పందించారు. డీజీపీతో సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు ప్రభుత్వం పోలిస్ ఉన్నత పదవులు కట్టబెట్టారు.ఇందులో ఒక్కరు కూడా తెలంగాణ మూలాలు ఉన్న అధికారులు లేకపోవడం పై “కల్వకుంట్ల రాజ్యంలో నిన్న పార్టీలో… నేడు పరిపాలనలో మాయమైపోయిన “తెలంగాణం” అని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.







