మెరుగైన వైద్యం

216

మెరుగైన వైద్యం

హుస్నాబాద్ 30 డిసంబర్

* ఆస్పత్రిలో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తునమని సూపరిండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరిక్షలు, డయాసిస్ సేవలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులు క్రితం వైద్య సేవలు ప్రజలకు అందని మాట వాస్తవం, ఇప్పుడు అన్ని వసతులు సమకూర్చుకొని మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి