32.7 C
Hyderabad
Thursday, March 12, 2026
హోమ్తెలంగాణకేసీఆర్ ను కలుసుకున్న డిజిపి

కేసీఆర్ ను కలుసుకున్న డిజిపి

కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిజిపి అంజనీ కుమార్

హైదరాబాదు 31 డిసంబర్

తెలంగాణ రాష్ట డిజిపి అంజనీ కుమార్ పదవి బాధ్యతలను స్వీకరించి మర్యాదపూర్వకంగా రాష్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శనివారం ప్రగతి భవన్ లో కలిశారు. డిజిపిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ ను అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్