29.3 C
Hyderabad
Monday, September 15, 2025
హోమ్తెలంగాణరాజన్నను దర్శించుకున్న పొన్నం

రాజన్నను దర్శించుకున్న పొన్నం

రాజన్నను దర్శించుకున్న పొన్నం

సిరసిల్ల: 1 జనవరి

వేములవాడ రాజన్నను ఆదివారం దర్శించుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామిదర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరం వెంకటస్వామి, చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, పండుగ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్