32.7 C
Hyderabad
Thursday, March 12, 2026
హోమ్తెలంగాణసత్వర న్యాయం..రాహుల్ హెగ్డే

సత్వర న్యాయం..రాహుల్ హెగ్డే

సత్వర న్యాయం.. రాహుల్ హెగ్డే
సిరిసిల్ల: 2 జనవరి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమన్ని సోమవారం నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 14 వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపడతామని, చట్ట ప్రకారం సమస్యల పరిష్కరించాలని, సివిల్ సమస్యలను కోర్టు వివాదాల జోలికి వెళ్లకుండా అధికారులకు తెలిపారు. ప్రజలు తమ ఏసమస్య సంబంధి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు, అన్నివేళలా పోలీసులు తమకు రక్షణ కల్పిస్తారని జిల్లా ప్రజలకు తెలిపారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్