గల్ప్ బాదితులను ఆదుకోండి..
ఇండోర్: 8 జనవరి యదార్థవాది
ఇండోర్లో ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళిధరన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గల్ఫ్, మస్కట్, ఒమాన్, మలేషియా దేశాలకు తెలంగాణ యువకులు గల్ఫ్ ఏజెంట్లు మోసంచేస్తున్నారని కోటపాటి నరసింహం నాయుడు ఆదివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెంట్ల మోసంతో గల్ప్ దేశాలలో ఉన్న వారు గాథ నెలలుగా ఉద్యోగం లేక ఇండియాకు రావాలంటే 1,20,000/- వేలు జరిమానా కట్టాల్సివస్తుందని మంత్రికి వివరించి, వినతిపత్రం అందించారు.