26.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు

లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు

లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు

యాదాద్రి: యదార్థవాది ప్రతినిది

లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయం, ఉత్తప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సినిమా ఆటోగ్రాఫి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్ఎంబి శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత, ఎం ఎల్ సి శ్రీ జోగునపల్లీ సంతోష్ , జిల్లా కలెక్టర్ పమేలా సపతి , మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్