34.2 C
Hyderabad
Monday, March 16, 2026
హోమ్తెలంగాణభారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది

భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది

భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది

ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఓటుకు విలువ: ప్రిన్సిపల్ గణపతి

మెదక్ జిల్లా: జనవరి 25

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బుదవారం ప్రిన్సిపల్ గణపతి ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛ వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ప్రతి భరతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని ప్రిన్సిపల్ అన్నారు, నిర్భయంగా తప్పకుండా ఓటు హక్కును, వినియోగించుకుంటానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్లు దినకర్, సరిత రాణి, సమీరా, ఎన్ సి సి అధికారులు సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు విశ్వనాథం, రాజా గౌడ్, అన్నపూర్ణ , విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్