..
టైర్ పేలి టాటా ఏ సి వాహనం బోల్తా..
యదార్థవాది ప్రతినిది బాపట్ల
బాపట్ల జిల్లాలో నేషనల్ హైవే నెంబర్ 16 పై ఘోర రోడ్డులో జాగర్లమూడి ప్రమాదం జరిగింది..ఓక మహిళ అక్కడి కక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది..25 మంది వ్యవసాయ కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏ సి వాహనం టైర్ పేలి బోల్తా పడింది. అందులో ఒకరు మృతి చెందినట్లు, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు.. కూలీలు అంతా జాగర్లమూడి వారి పాలెం వాసులు అని తెలుస్తోంది.108 అంబులెన్స్ ల్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…