24.7 C
Hyderabad
Saturday, March 15, 2025
హోమ్తెలంగాణ850 ఏండ్ల నాటి దేవాలయం పునర్ ప్రతిష్ట

850 ఏండ్ల నాటి దేవాలయం పునర్ ప్రతిష్ట

850 ఏండ్ల నాటి దేవాలయం పునర్ ప్రతిష్ట. మంత్రి హరీష్ రావు

యదార్ధ వాది ప్రతినిధి వరంగల్

ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొని శివాలయములో పూజలు నిర్వహించారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ జీర్ణ వ్యవస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించడం సంతోషించ తగిన విషయమని 850 ఏండ్ల చరిత్ర కలిగిన శివాలయం పునర్ ప్రారంభించడం 100 దేవాలయాలు నిర్మాణం కు సమానం ఇట్టి మహోత్తరమైన కార్యమును చేపట్టినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు అభినందనలు తెలిపారు త్వరలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్