23.7 C
Hyderabad
Tuesday, September 16, 2025
హోమ్తెలంగాణముదిరాజ్ మహిళ కమిటీ నూతన కార్యవర్గం

ముదిరాజ్ మహిళ కమిటీ నూతన కార్యవర్గం

ముదిరాజ్ మహిళ కమిటీ నూతన కార్యవర్గం
యదార్థవాది ప్రతినిధి నంగునూరు
మండల కేంద్రమైన నంగునూరులోని ముదిరాజ్ భవనంలో శనివారం ముదిరాజ్ మహిళా నూతన గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అద్యక్షులుగా జంగిటి రాజమణి, ఉపాధ్యక్షులుగా కొండిల్ల వనజ, ప్రధాన కార్యదర్శిగా సొప్పరి మంజుల, కార్యవర్గ సభ్యులుగా బీమరి లలిత, గుండబోయిన కవిత,గొడుగు భూలక్మి, గౌరబోయిన మంజుల, బోనగిరి నరసవ్వ, కన్నారపు స్వప్న తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్