25.9 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణఅధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

అధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

అధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

యదార్థవాది ప్రతినిధి కొమరంభీం

కొమరంభీం జిల్లా తిర్యాణి మండలంలోని పంగిడి మాదర గ్రామపంచాయతీ పరదిలోని సల్పలగూడ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఆరు ఇళ్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుకున్న జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి బాధిత ఆదివాసి కుటుంబలను పరమర్శించి ఆధైర్య పడవద్దని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బరోసా కల్పించారు మండల రేవిన్యూ సిబ్బంది తహస్దిర్ ర్ఐ లను పిలిపించి తక్షణం సహాయం భాధితకుటుంబలకు రేండురోజుల్లో ప్రభుత్వ ఆర్థిక సహయం అందేంచేందుకు కృషిచేయాలని సూచించారు తన వంతుగాభాధితకుటుంబలకు,దుప్పట్లు, బట్టలు, వంట సామగ్రి పాత్రలు,ప్రతి కుటుంబనికి ఆర్థికసాయం అందజేశారు .ఇలాంటి సంఘాటన జరగడం దురదృష్టకరం అని ,ఆధైర్య పడవద్దని,మీకు అన్నివిధల అండగా ఉంటామని బరోసాకల్పించారు,కన్నీటి పర్యంతమైన కుటుంబలను ఆమె ఓదర్చరు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కనక యాదవ రావ్ ఎం పీపీ
శ్రీదేవి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదేశ్ సర్పంచుల సంఘాం జిల్లా అధ్యక్షులు గుణవంతరావు,యంపిటిసి కేశవరావు సర్పంచ్ పర్చకి జంగు ,యంపిటిసి లపోరం సిర్పూర్ (యు) ,జైనూర్ ,లింగపూర్ మండలాల అధ్యక్షులు కుమ్రం భగవంతరావు, నేతకానీ సంఘాం రాష్ట్ర కన్వీనర్ ,జాడిరవింధర్ నాయకులు విషల్,పేందోర్ మోహన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సర్పంచులు, ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్