ఉచిత కరంట్ ఇచ్చుడు ఉత్తమటే
యదార్థవాది ప్రతినిధి నంగునూర్
24 గంటల ఉచిత కరంట్ ఇచ్చుడు ఉత్తమటే అని నంగునూర్ రైతుల ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు.. 5 రోజుల నుండి వ్యవసాయనికి అప్రకటిత కొతల మూలాన వరి పొలాలకు పశువుల కు నీళ్లు లేక ఇబంధు ఎదుర్కొంటున్నారు సంభంధిత అధికారులు సరైన సమాధానం చెప్పక పోగా రైతులను దురుభాషాలాడినందుకు నిరసనగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందుగల వివేకానంద విగ్రహం ముందు సిద్దిపేట రోడ్డు పైన ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా పాల్గొన్న యాదగిరి రాష్ట్ర ప్రభుత్వం విధించే విధ్యుత్ కోతలను తీవ్రంగా వ్యతిరేకించారు సీఎం కెసిఆర్ 24 గంటల కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నమని స్థానిక ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నిద్దేశించి హేళనగా పవర్ ఇస్తున్నాం మళ్ళీ పావర్ లో ఉంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటి గత ఐదు రోజులుగా ఎక్కడ కూడ సరైన విధ్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం అబద్ధలతో పాలన చేస్తున్నారు తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలించడం లేదని విమర్శించారు తక్షణమే నిరంతరాయ విద్యుత్ ను అందిచలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో గౌరబోయిన సంపత్ చింతల రాజ్ వెంకట్ రెడ్డి రజినీకార్ రెడ్డి అనరాజు రాజు చింతల సత్తయ్య, లు పాల్గొన్నారు.