34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణబిజెపిలో చేరిన..విజయ భారతి

బిజెపిలో చేరిన..విజయ భారతి

బారతీయ జనత పార్టీలో చేరిన బిఅరేస్ నాయకురాలు విజయ భారతి

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ఆలూర్ మండలం నుండి 100 మంది యువకులు భారీ బైక్ ర్యాలీతో ఆర్మూర్ పట్టణం ఎమ్మార్ చేరుకొని ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో సీనియర్ నాయకులు ఆలూర్ గంగారెడ్డి కూతురు బీఆర్ఎస్ నాయకురాలు విజయభారతి బుదవారం వందమందితో కలిసి బిజెపి పార్టీలో చేరారు. ఆమెకు ఎంపీ కండువకప్పి పార్టి లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పాలనలో జరిగిన అభివృదిని చూసి పార్టీలో చేరానని అన్నారు. మా నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బిజెపి గెలుపు కోసం పనిచేస్థానాని అన్నారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్