30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణవిద్యాభివృద్ధి సేవలకు గాను లభినున్న జాతీయ పురస్కారాలు

విద్యాభివృద్ధి సేవలకు గాను లభినున్న జాతీయ పురస్కారాలు

విద్యాభివృద్ధి సేవలకు గాను లభినున్న జాతీయ పురస్కారాలు

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల/మేడ్చల్‌

సీఎస్అర్ నిధులతో రాజన్న సిరిసిల్ల, మేడ్చల్‌ జిల్లాల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గానూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) అవార్డును ఈ నెల 23 న కేంద్ర మంత్రి చేతుల మీదుగా జిల్లా పూర్వ విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, మేడ్చల్‌-మల్కాజిగిరి విద్యాధికారి విజయకుమారి అందుకోనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్