18.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్జాతీయమోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్

మోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్

మోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్

ఆర్మూర్ యదార్ధవాది

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రమ వ్యవస్థాపకులు గడ్డం పైపుల రాజారెడ్డి ని కలిసి వారికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ నిస్వార్ధంగా చేస్తున్నటువంటి సేవలను తెలియచేశారు. “మోడీ 20 ఏళ్లు స్వప్నించాడు సాధించాడు”, “తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం” అనే పుస్తకాలను రాజారెడ్డి కి ఇచ్చరు ఎంపీ ధర్మపురి అరవింద్ వృద్ధులను పలకరించి వారి బాగోగులు తెలుసుకొని మీ యొక్క ఆశీర్వాదం నరేంద్ర మోడీ పై ఉండాలని మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైయ్యే విధంగా మీరందరి ఆశీర్వాదం ఉండాలని, మీరందరు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులనుకోరారు. కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్