23.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణవిద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ.

విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ.

విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

బాపూ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు పంపిణీ చేసిన దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత.. విద్యార్థిని, విద్యార్థులు కడుపునొప్పి బారిన పడకుండా ఉండేందుకు నూలు పురుగుల మందులను అందించడం జరిగిందని, గురువారం దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామంలో బాపూ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలను అందించి అమే మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉండాలని, ప్రతి విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు అందిస్తుందని కష్టించి చదవాలని ఉన్న వర్గాలకు నేడు మంచి విద్య ఆరోగ్యం అందుతున్నాయని వారు అన్నారు.. కార్యక్రమంలో ఎంపీపీ వైస్ చైర్మన్ అస్క రవి, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్